మహాసముంద్ కు పది కి. మీ. ల దూరంలో కల బహామిని విలేజ్ లో శ్వేతా గంగ క్లాలడు. ఇది ఒక నీటి బుగ్గ నిరంతరం ప్రవహించి నది లో కలుస్తుంది. సమీపంలో శివుడి ఆలయం కలదు. ఇది చాలా పురాతనమైనది. ప్రతి సంవత్సరం శ్రావణం లో జరిగే వేడుకలకు భక్తులు అధిక సంఖ్యా లో వస్తారు. ఈ నీటి తో ఇక్కడి శివ లింగాన్ని అర్చిస్తారు. ఈ భక్తులను కన్వారియాలు అంటారు.