చందేల రాజ వంశీకుల రక్షకురాలిగా పరిగణించబడే మనియా దేవి విగ్రహం కలిగిన ఆలయం మనియ దేవి ఆలయం. మదన్ సాగర్ నది ఒడ్డున పీర్ ముబారక్ షా విగ్రహంకి సమీపం లో ఈ ఆలయం ఉంది. క్రీ.శ. 1252 లో పీర్ ముబారక్ షా అనబడే ఒక ముస్లిం యోగి అరేబియా నుండి ఇక్కడికి వచ్చాడు. 18 అడుగుల ఎత్తు మరియు 1. 75 అడుగుల వెడల్పు కలిగిన గ్రానైట్ స్థంబం ఈ విగ్రహం యొక్క ముఖ్య లక్షణం.