హమీర్పూర్ జిల్లా లోని కంలః గ్రామం లో ఉన్నటువంటి ఈ కంలః ఫోర్ట్ 4772 అడుగుల ఎత్తున ఉన్నది. మండి యొక్క రాజ సూరజ్ సేన్ చే 1625 లో నిర్మించబడిన ఈ ఫోర్ట్ సికందర్ ధర్ పర్వత శ్రేణుల లో ఉన్నది. ఈ కోట 1840 లో మహారాజ రంజిత్ సింగ్ యొక్క జనరల్ అయిన బెంతురా చేతిలో ద్వంసం అయ్యింది.1846 లో తిరిగి ఈ కోటను మండి రాజులు పునరుద్ధరించారు.ఈ కోటకు ఇక్కడి స్థానిక ముని అయిన కంలః బాబా పేరును పెట్టారు.
ఇంతకూ మునుప్ ఈ కోట 350 బిఘస్ వరకు విస్తరించి ఉండేది.ఇప్పుడు 10 బిఘస్ కు పరిమితమయ్యింది. ఈ కోట సమీపాన నున్, కతేడ్, జమంధర్ , చంబ , శంషేర్పూర్ వంటి గ్రామాలను చూడచ్చు.