మండి నుండి 22 కిలోమీటర్ల దూరం లో ఉన్న కొట్లి అనే ప్రదేశం ఆలయాలు ఎకువగా కలిగిన ప్రాంతం గా ప్రసిద్ది. శివ టెంపుల్ జనిత్రి దేవి టెంపుల్, ఝాగ్రు దేవి టెంపుల్, కమ్రవ్హ్ దేవ్ టెంపుల్, కాసల దేవ్ టెంపుల్ మరియు రాచెర దేవ్ టెంపుల్ లు ఇక్కడ ఉన్న కొన్ని ఆలయాలు. ది మహాన్ దేవ్ టెంపుల్, నాగిని దేవి టెంపుల్, త్రొక వాలి దేవి టెంపుల్, ది సుర్గని దేవి టెంపుల్ మరియు తేజ్ బహదూర్ సింగ్ టెంపుల్ లు ఇక్కడున్న మరికొన్ని ప్రముఖమైన ఆలయాలు. మండి యొక్క ఈ ఉప తెహసిల్ సంవత్సరం మొత్తం దేశం నలు మూలల నుండి ఏంతో మంది యాత్రికులని ఆకర్షిస్తుంది.