మండి లోని ఉహల్ నది తీరాన ఉన్న ఈ సంచురి ఒక ప్రఖ్యాత పర్యాటక విశేషం. కుల్లు నుండి ట్రెక్ ద్వారా కలిసే బరోగ్ గ్రామం ఈ సంచురికి ప్రవేశ ద్వారం ల పనిచేస్తుంది.మోనాల్ , హిమాలయన్ బ్లాక్ బేర్ , మస్క్ డీర్ , సెరో , బార్కింగ్ డీర్ , ఘోరాల్ , పెసంట్స్ వంటి జంతువులను ఇక్కడ చూడవచ్చు.తల్తుఖోడ్ మరియు సిల్బధ్వని వద్ద ఉండే రెస్త్ హౌస్ ల లో ప్రయాణికులకు సేద తీరడానికి , విస్రమించతానికి వసతులు ఉన్నాయి.ఏప్రిల్ నుండి మే వరకు తిరిగి ఆగుస్ట్ నుండి అక్టోబర్ వరకు ఈ నర్గు సంచురి ని పర్యతిన్చాతానికి ఉత్తమ సమయం.