1957 లో స్థాపించబడిన శ్రీ చంద్ర మని కశ్యప్ మ్యూజియం మంది లో ఉన్న ప్రాచీన పురావస్తు మ్యుజియం. సేకరించబడిన సంరక్షింపబడిన నాణేలు, రాతి శిల్పాలు, పురాతన అచ్చు ప్రతులు, చెక్క వస్తువులు మరియు చిత్రలేఖనాలు ఈ మ్యుజియం యొక్క ప్రత్యేకతలు. వివిధ పుస్తకాలు అలాగే మ్యాగజైన్స్ లు కలిగిన ఒక చిన్న గ్రంధాలయం ఈ మ్యుజియం లో కలదు. ఈ మ్యూజియం సందర్శనార్ధం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు తెరిచే ఉంటుంది.