ముంద్రా భారతదేశం లోనే అతి పెద్ద ప్రైవేట్ ఓడరేవు.ఇది ముంద్రా తాలూకాలో కచ్ దక్షిణ తీరంలో ఉన్నది.ఈ నౌకాశ్రయం ఒకప్పుడు ఉప్పు మరియు స్పైస్ వ్యాపారానికి ప్రసిద్ధి చెందినప్పటికీ, ప్రస్తుతం ఇక్కడ టై-డై మరియు బ్లాక్ ప్రింట్ వస్త్ర పరిశ్రమకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది.