మానస లో బిఖి ఒక నగర పంచాయత్ (టవున్ మునిసిపాలిటి) ఇక్కడ ప్రసిద్ధ గురుద్వారా శ్రీ పట్శాహి నౌవీన్ సాహిబ్ కలదు. దీనిని గురు తెఘ్ బహదూర్ సాహిబ్ జి గౌవరవార్ధం నిర్మించారు. అనేక మంది సిక్కులు, మరియు హిందువులు ఈ గురుద్వారా దర్శించి ఆయనకు నివాళులు అర్పిస్తారు. ఇక్కడ జనోద్ధరణకు గాను అనేక పాటశాలలు , కాలేజ్ లు నిర్మించారు.