శివాజీ నిచ్చెన తప్పక చూడవలసిన ప్రాంతం. మతేరన్ లో ని అనేక ఆకర్షణీయ ప్రాంతాలలో వన్ ట్రీ హిల్ పాయింట్ ను మతేరన్ లోయకు కలిపే ఈ ప్రాంతం నిచ్చెన మెట్ల ఆకారం కల్గి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.శివాజీ మహారాజు ఈ మార్గాన్ని వేటకు, వ్యాహ్యాళి కి వాడేవారని చరిత్ర తెలుపుతుంది. మతేరన్ ప్రాంతం భూలోక స్వర్గాన్ని తలపిస్తూ ఉన్నందున, ఈ ప్రాంతం కూడా దిగ్బ్రమ పరిచే జలపాతాలు, పచ్చదనం కల్గి ఉండటం ఆశ్చర్యం కల్గించే విషయం కాదు.ఇది పర్వతారోహకులకు సాహసకృత్యాలు చేసేవారికి వ్యక్తిగతంగా ఎంతో ప్రియమైనది