జామా మసీదు ని ఔరంగజేబ్ పాలన లోని నాబిర్ ఖాన్ నిర్మించాడు. మసీదుకు నాలుగు గోపురాలు వుంటాయి. ఈ మసీదు హిందూ, ముస్లిం సఖ్యత కు నిదర్సనంగా జన్మభూమి టెంపుల్ సమీపం లో వుంటుంది.
జామా మసీదు ని ఔరంగజేబ్ పాలన లోని నాబిర్ ఖాన్ నిర్మించాడు. మసీదుకు నాలుగు గోపురాలు వుంటాయి. ఈ మసీదు హిందూ, ముస్లిం సఖ్యత కు నిదర్సనంగా జన్మభూమి టెంపుల్ సమీపం లో వుంటుంది.