ఈ ప్రదేశం లో శ్రీకృష్ణుడు తన మేన మామ కంసుడుతో మల్ల యుద్ధం చేసాడని, తల్లి తండ్రులను చేర నుండి విడిపించి, సింహాసనాన్ని తన తాతకు అప్పగించాడని చెపుతారు. ఈ ప్రాంతంలో మౌర్యుల కాలంలో నిర్మించిన బౌద్ధ ఆరామాలు కలవు. మౌర్యులు పాలన అంతరించటం తో మెల్లగా ఇక్కడ హిందూ మతం చోటు చేసుకుంది.