కుంజ్ బిహారీ అని కూడా పిలిచే శ్రీకృష్ణుడికి అ౦కితంచేసిన ఈ కుంజ్ బిహారి ఆలయం నగరం వెలుపల ప్రశాంతమైన వాతావరణంలో రాంభాగ్ ధాం కి ఎదురుగా ఉంది.
ఈ పురాతన ఆలయంలో శివుడికి అంకితం చేసిన 200 ఏళ్ల క్రిందటి పాత శివాలయం విశాలమైన ప్రాంగణాన్ని కూడా కలిగిఉంది. ఈ ఆలయం సంవత్సరం మొత్తంలో, ప్రత్యేకంగా పండుగల సందర్భంలో నిరంతరం వచ్చే శివుని భక్తులను ఆకర్షిస్తుంది.