ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో నజబాబాద్ వద్ద ఉన్న నజిబుదౌలా ఫోర్ట్ ను మొఘల్ సామ్రాజ్య పతనం తరువాత 18వ శతాబ్దంలో గులామ్ కదిర్ అలియాస్ నజిబుదౌలా నిర్మించారు.
గులామ్ కదిర్, సుల్తానా డాకూ అనే క్రూరమైన బందిపోటు. ఇతను చాలా తెలివైన దొంగ, బ్రిటీషు పోలీసుల చే పట్టుబడకుండా ఈ కోటలో దాక్కున్నాడు. ఈ కోట ఈ రోజుకూ అలాగే ఉండి, ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది.