11 వ శతాబ్దం, 13 వ శతాబ్దం లో నిర్మించిన దిల్వార జైన దేవాలయాలు తప్పక చూడవలసిన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ దేవాలయాలు తెల్లటి పాలరాయితో అందంగా చెక్కారు. ఈ దేవాలయాలలో అధ్భుతంగా చెక్కిన ఐదు జైన దేవాలయాలు వున్నాయి, ఇవి మొత్తం రాజస్థాన్ లోని అత్యంత అందమైన దేవాలయాలుగా పేరు...
పర్యాటకులు, స్థానిక ప్రజలు సందర్శించే నక్కి సరస్సు మౌంట్ అబూ లోని ఒక ప్రముఖ ఆకర్షణ. ఇది 1200 మీ. ఎత్తు లో నున్న భారతదేశపు ఒకే ఒక్క కృత్రిమ సరస్సు. ఇది సుందరమైన కొండల నడుమ వున్న ఒక అందమైన నిర్మలమైన ప్రదేశం క్రూరులైన రాక్షసుల బారి నుండి తమను తాము కాపాడు కోవడానికి...
మౌంట్ అబూ ప్రాంతపు ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ అయిన టోడ్ రాక్ ప్రసిద్ధ నక్కి సరస్సు వద్ద వున్న ఒక పెద్ద రాయి. ఈ పర్వత పట్టణం నుండి కొండలను ఎక్కే ప్రధాన రహదారి పైన వుంది. బోదురు కప్పఆకారాన్ని పోలిన గంబీరమైన రాయి వలన టోడ్ రాక్ అనే పేరు వచ్చింది. దీనితో బాటు టోడ్ రాక్...
నక్కి లేక్ కు ఆగ్నేయ దిక్కున గల సన్ సెట్ పాయింట్ మౌంట్ అబూలోని ఒక ప్రసిద్ధ సాయంత్రపు ఆకర్షణ. అందమైన కొండల నేపధ్యంలో గల ఈ ప్రదేశం సూర్యాస్తమయ సమయంలో సమగ్రమైన మనోహర దృశ్యాలతో ఆనందాన్ని కల్గిస్తుంది. ఈ ప్రాంతపు చల్లటి పరిసరాలలో విశ్రాంతి కోరుకొంటూ పెద్ద సంఖ్యలో...
రాజ్ మచి లోని ఒక చిన్న గ్రామం అచల్ ఘర్. మౌంట్ అబూ నుండి 11 కి. దూరంలో గల ఈ ప్రాంతంలో ప్రసిద్ధ అచల్ ఘర్ కోట ఉంది. ఈ పర్వత కేంద్రానికి వచ్చే అనేక మంది పర్యాటకులు చారిత్రిక, ధార్మిక ప్రాముఖ్యత కల్గిన అచల్ ఘర్ కోటను కూడా సందర్శిస్తారు. మొదట్లో పర్మార వంశపు రాజులచే...
ఆరావళి పర్వత శ్రేణులలో మౌంట్ అబూ నుండి 15 కి. మీ. దూరంలో గల ఎత్తైన పర్వత శిఖరం గురు శిఖర్ పీక్. ఇది 1722 మీ. ల ఎత్తు లో వుంటుంది. ఈ అధ్భుతమైన పర్వత శిఖరం పర్యాటకుల పర్వతారోహణ కు ప్రసిద్ది చెందింది. ఈ పర్వత శిఖరం పై నుండి పర్యాటకులు ఆరావళి పర్వత శ్రేణులలోని అన్ని...
మౌంట్ అబూ లోని మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అధర్ దేవి ఆలయం. దుర్గ మాత కు చెందిన ఈ ఆలయం ఒక ఎత్తైన శిఖరం పై ఉంది. ఈ దేవాలయం ఒక గుహ లో వుంటుంది. ఈ దేవాలయాన్ని చేరడానికి భక్తులు సంవత్సరంలోని రోజులను ప్రతిబింబించేలా వుండే 365 మెట్ల ద్వార కొండ పైకి ఎక్కుతారు. దుర్గ దేవి...
మౌంట్ అబూ వన్య ప్రాణి అభయారణ్యం ఈ పర్వత కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడవలసిన ఆకర్షణ. ఆరావళి పర్వత శ్రేణులలోని పీఠభూమి లో 19 కి. పొడవు 5-8 వెడల్పున ఈ అభయారణ్యం వ్యాపించి ఉంది. 1960 లో దీనిని వన్య ప్రాణి అభయారణ్యంగా ప్రకటించారు. ఈ ప్రదేశం వివిధ రకాల...
మౌంట్ అబూ లో ఆరన గ్రామం పై 800 మీ. ఎత్తున పురాతన నాగరికత అవశేషాలను కొద్ది కాలం క్రితం కను గొన్నారు. ఒక అటవీ అధికారుల బృందం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపగా పురాతన కు౦డలు, ఇటుకలు కనబడ్డాయి. ఈ అవశేషాలు 1000 సంవత్సరాలకు పైగా పాతవని ఈ ప్రాంతం ఆ కాలంలో ప్రయాణీకులకు...
ట్రెవర్స్ ట్యాంక్ మౌంట్ అబూ లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. మౌంట్ అబూ ప్రధాన పట్టణం నుండి ఇది 5 కి.మీ. దూరంలో ఉంది. దీన్ని నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ ట్రెవర్ పేరిట ఈ సరస్సుకు పేరు వచ్చింది. ఈ చెరువును మొసళ్ళను పెంచడానికి ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఇది ఒక ప్రముఖ...
హనీ మూన్ పాయింట్ సముద్రమట్టానికి 1220 మీ. ఎత్తులో ఉంది. నక్కి సరస్సుకు ఈశాన్య దిక్కున గల ఈ ప్రాంతాన్ని అనాదర పాయింట్ అని కూడ అంటారు. ఈ ప్రాంతం అద్భుత సూర్యాస్తమయ దృశ్యాన్ని అందిస్తుంది. ఇక్కడగల ఒక రాయి స్త్రీ, పురుష ఆకారాన్ని పోలి ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని హనీ మూన్...
నక్కి సరస్సు ఒడ్డున వున్న శ్రీ రఘునాథ్ జి దేవాలయం మౌంట్ అబూ లోని ప్రముఖ ధార్మిక ఆకర్షణ. ఈ దేవాలయాన్ని14 వ శతాబ్దంలో హిందూ పండితుడు శ్రీరామానంద్ నిర్మించాడని అంటారు. హిందూ మతం లోని వైష్ణవ శాఖ కు చెందిన అనేక మంది భక్తులు ఈ వైష్ణవాలయాన్ని సందర్శిస్తారు. ఈ దేవాలయంలో...
మౌంట్ అబూ నుండి దిల్వార దేవాలయాలకు వెళ్ళే రహదారి పై డాట్ డ సీ వాల్డ్ ఉంది. ఇది భారత దేశపు అతి పెద్ద అక్వేరియం గా భావించబడుతుంది. ఇది చాలా చేపలను సముద్రపు గవ్వలను కల్గి ఉంది. డాట్ డ సీ వాల్డ్ నందు సింగపూర్, నెదర్లాండ్స్, యు ఎస్ ఏ, కెన్యా వంటి దేశాల నుండి దిగుమతి...
శంకర్ మఠంలో అధ్భుతమైన శివుని ఏక శిల విగ్రహం ఉంది. దీనిని 25సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇది మౌంట్ అబూ లోని ప్రధాన మార్కెట్ లో ఉంది. స్వామి మహేశానంద్ జీ గిరి నేతృత్వంలోని ఈ శంకర్ మఠం మౌంట్ అబూ లోని ఒక ప్రసిద్ధ ధార్మిక ఆకర్షణ.
మౌంట్ అబూ లోని ముఖ్య ధార్మిక ప్రాంతాలలో అధర్ దేవి ఆలయ ప్రాంగణంలో గల పవిత్రమైన దూద్ బవోరి బావి ఒకటి. ఈ బావి లోని నీరు పాల వంటి రంగులో ఉన్నందున ఈ బావిని దూద్ బవోరి అంటారు. ఈ బావి లోని నీటి రంగుకి సంబంధించి అనేక పురాణగాధలు వున్నాయి.
అటువంటి ఒక కథనం ప్రకారం ఈ...