మౌంట్ అబూ లోని మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అధర్ దేవి ఆలయం. దుర్గ మాత కు చెందిన ఈ ఆలయం ఒక ఎత్తైన శిఖరం పై ఉంది. ఈ దేవాలయం ఒక గుహ లో వుంటుంది. ఈ దేవాలయాన్ని చేరడానికి భక్తులు సంవత్సరంలోని రోజులను ప్రతిబింబించేలా వుండే 365 మెట్ల ద్వార కొండ పైకి ఎక్కుతారు. దుర్గ దేవి ఆశీర్వాదం పొందడానికి భారి సంఖ్యలో వచ్చి భక్తులు ఈ సుదూర ప్రయాణం లెక్కచేయరు.