పురాతన రిషికేష్ దేవాలయం ఒక కొండ వంక పై ఉంది. 7000 సంవత్సరాల క్రితం మౌంట్ అబూ లో అమరావతి నాగరికతను స్థాపించిన అమ్రిష్ అనే రాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. అమ్రిష్ మహారాజు ఇష్ట దైవమైన ఋషీకేషుని పేరిట ఈ దేవాలయం నిర్మించారు. ఇతిహాస౦ ప్రకారం ఈ రాజు 100 అశ్వమేధ యాగాలను విజయవంతంగా నిర్వహించడం ఇంద్రదేవుని కోపానికి కారణమై అతనిపై దాడి చేసాడు. అయితే రిశికేషుడు అమ్రిష్ రాజు ను ఇంద్రదేవుని కోపం నుండి కాపాడ గలిగాడు.