శంకర్ మఠంలో అధ్భుతమైన శివుని ఏక శిల విగ్రహం ఉంది. దీనిని 25సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇది మౌంట్ అబూ లోని ప్రధాన మార్కెట్ లో ఉంది. స్వామి మహేశానంద్ జీ గిరి నేతృత్వంలోని ఈ శంకర్ మఠం మౌంట్ అబూ లోని ఒక ప్రసిద్ధ ధార్మిక ఆకర్షణ.
శంకర్ మఠంలో అధ్భుతమైన శివుని ఏక శిల విగ్రహం ఉంది. దీనిని 25సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇది మౌంట్ అబూ లోని ప్రధాన మార్కెట్ లో ఉంది. స్వామి మహేశానంద్ జీ గిరి నేతృత్వంలోని ఈ శంకర్ మఠం మౌంట్ అబూ లోని ఒక ప్రసిద్ధ ధార్మిక ఆకర్షణ.