గారంబి డ్యామ్ నవాబ్ సర్ సిద్ది అహ్మద్ ఖాన్ చే నిర్మించబడింది. దీనిని సిద్ది వంశస్ధుల పాలనలో రాణి విక్టోరియా పేరుగా మురుద్ జంజీరా ద్వీపంలోని ఈ డ్యామ్ విక్టోరియా జుబిలీ వాటర్ వర్క్స్ ప్రశంసలు కూడా అందుకొంది. మురుద్ జంజీరా పట్టణానికి, చుట్టుపట్ల ప్రదేశాలకు పూర్తి నీటి సరఫరా గారంబి డ్యామ్ నుండే జరుగుతుంది. ఈ ప్రదేశం మీ విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులతో కలసి అంతకంటే విలువతో ఆనందించేందుకు సూచించదగినది. ప్రకృతి సహజ అందాలకు మీరు తప్పక పరవశిస్తారు.