భారత దేశపు ఘనమైన కీర్తిని సూచించేందుకు 1959 లో గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ మ్యూజియం ను ఏర్పాటు చేసారు. విస్తృతం గా సేకరించబడిన లోహపు ప్రతిమలు, టెర్రకోట విగ్రహాలు, నాణాలు మరియు రాతి శిల్పాలకు ఈ మ్యూజియం ప్రసిద్ది. ఎన్నో రకాల చిత్రలేఖనాలు, స్టాంపులు మరియు ఫిరంగులు ఇక్కడ ప్రదర్శితమవుతాయి.