తిరుపతి బాలాజీకి అంకితమివ్వబడిన ప్రఖ్యాత మైన ఆలయం సంకీర్తన్ భవన్. ఈ ఆలయాన్ని కీర్తన్ భవన్ అని కూడా అంటారు. ఇక్కడ కీర్తనలు ప్రతి రోజూ జరుగుతాయి. పేద ప్రజలకు ప్రతి మధ్యాహ్నం ఆలయ నిర్వాహకులు భోజనం అందిస్తారు.
తిరుపతి బాలాజీకి అంకితమివ్వబడిన ప్రఖ్యాత మైన ఆలయం సంకీర్తన్ భవన్. ఈ ఆలయాన్ని కీర్తన్ భవన్ అని కూడా అంటారు. ఇక్కడ కీర్తనలు ప్రతి రోజూ జరుగుతాయి. పేద ప్రజలకు ప్రతి మధ్యాహ్నం ఆలయ నిర్వాహకులు భోజనం అందిస్తారు.