ఈ జిల్లాలో ఉన్న ప్రసిద్దమైన ఆధ్యాత్మిక నగరం శుక్రతల్. ఈ ప్రాంతం లో నే పరీక్షిత్ మహారాజుకి శుఖ రుషి భగవత్ పురాణాన్ని వినిపించారని అంటారు. ఆ తరువాత ఏడు రోజులకి పరీక్షిత్ మహారాజు పాము తన జాతకం లో ఉన్నట్టు పాము కాటు తో మరణిస్తారు. అక్షయ వట వృక్షం (అమరత్వం కలిగిన పెద్ద మర్రిచెట్టు) కలిగిన ఈ ప్రాంతానికి ఏంతో మంది భక్తులు పరిక్రమల ను ఆచరించేందుకు ఇక్కడికి విచ్చేస్తారు.