మైసూర్ పట్టణంలోని మైసూర్ ప్యాలెస్ ను అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. మైసూర్ సందర్శించే పర్యాటకులు దీనిని తప్పక చూడవలసిందే. ప్యాలెస్ నిర్మాణంలో ఇండో సార్సెనిక్, ద్రవిడ, రోమన్, మరియు ప్రాచ్య దేశాల శైలి శిల్పకళా చాతుర్యాలు కనపడతాయి. మూడు అంతస్తులుకల ఈ...
చాముండి హిల్స్, మైసూర్
చాముండి హిల్స్, మైసూర్ పట్టణాన్ని చూసేవారు తప్పక చూడవలసిన ప్రదేశంగా చెప్పాలి. ఈ కొండలు సముద్రమట్టానికి సుమారు 1065 మీటర్ల ఎత్తున ఉన్నాయి. చాముండి హిల్స్ పై భాగాన చాముండేశ్వరి దేవాలయం ఉంది. చాముండేశ్వరి పార్వతీ దేవి...
మైసూర్ సందర్శించే యాత్రికులు మైసూర్ కు షుమారు 20 కి.మీ. దూరంలో ఉన్న బృందావన గార్డెన్స్ తప్పక చూడాల్సిన ప్రదేశమే. దీనిని ఒకప్పుడు క్రిష్ణరాజేంద్ర టెర్రస్ గార్డెన్స్ అనేవారు. బృందావన గార్డెన్స్ క్రిష్ణరాజ సాగర్ డ్యామ్ క్రింది ప్రాంతంలో ఉంది. ఈ డ్యామ్ ను...
నగరంలోని అతి పురాతన భవనాలలో ఒకటైన జగన్మోహన ప్యాలెస్ తప్పక చూడదగినది. దీనిని 1861 లో మైసూర్ రాజులు నిర్మాణం చేశారు. వారి రాచ కుటుంబ సభ్యుల నివాసంగా దానిని వాడేవారు. 1897 సంవత్సరంలో ఈ భవనం ఒకసారి జరిగినఅగ్ని ప్రమాదానికి నష్టపోయింది. తర్వాతి కాలంలో ప్రధాన ప్యాలెస్...
రైలు మ్యూజియం 1979 లో స్ధాపించారు. చాముండి గ్యాలరీ లో రైల్వేల పురోగతి సూచించే అంశాలుంటాయి. పర్యాటకులు శ్రీ రంగ మర్కీ లో రాజుల వాహనాలు చూడవచ్చు. ఇండియాలో తయారైన మొదటి స్టీమ్ ఇంజన్ కూడా చూడవచ్చు. మ్యూజియంలోని టాయ్ ట్రైన్ పిల్లలకు ఆసక్తి కలిగిస్తుంది. సోమవారం తప్ప...
ఈ మ్యూజియం అక్టోబర్ 2010 లో కనుగొన్నారు. మ్యూజిక్ దాని సంబంధిత పరికరాలకై స్ధాపించారు. మ్యూజియంలో పొడవాటి మైనపు విగ్రహాలు సుమారు 300 సంగీత సాధనాలతో ఉంటాయి. రాతియుగం నాటి నుండి నేటి వరకు గల సంగీత పరికరాలు మరియు పంజాబి భంగ్రా, భారతీయ క్లాసికల్ ఉత్తర మరియు దక్షిణ శైలి...
మైసూర్ జూ ను 1892 లో మహారాజ చామరాజ ఒడయార్ నిర్మించారు. దేశంలోని ప్రధాన జూ లలో ఇది ఒకటి. దీనిని సుమారు 250 ఎకరాలలో నిర్మించి వివిధ రకాల జంతువులు, పక్షులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. దీనిని మొదటిలో ప్యాలెస్ జూ అనేవారు. 1909 సంవత్సరంలో దీనిని శ్రీ చామరాజేంద్ర...
చాముండి హిల్స్ దిగువకల ఈ భవనం తప్పక చూడాలి. ఈ మహల్ ను రాజు క్రిష్ణరాజ ఒడయార్ IV 1921 లో అప్పటి వైస్ రాయ్ కొరకు పాశ్చాత్య శైలిలో నిర్మించారు. ప్రస్తుతం దీనిని భారత ప్రభుత్వ పర్యాటక శాఖ అయిదు నక్షత్రాల హోటల్ గా చక్కని ఆతిధ్యాలతో నిర్వహిస్తోంది.
ఈ...
మైసూర్ సందర్శకులు అందమైన జయలక్ష్మీ విలాస్ మేన్షన్ లోని ఫోక్ లోర్ లేదా జానపదుల మ్యూజియం తప్పక సందర్శించాలి. ఈ మ్యూజియం 1968 లో రూపొందించబడింది. జానపదులకు సంబంధించిన షుమారు 6500 వస్తువులు, ప్రదర్శనకు ఉంచబడ్డాయి. దక్షిణ భారత దేశంలోని ఆటవస్తువులు, ఇంటి సంబంధిత...
దీనినే సెయింట్ జోసెఫ్ చర్చి అని కూడా అంటారు. దీనిని మైసూర్ మహారాజు 1933 లో మొదలు పెట్టి 1941 వరకు నిర్మించారు. దీనిలోని నిర్మాణాలు పురాతన శైలి కలిగి ఉండి పర్యాటకులకు ఎంతో అందంగా కనపడతాయి. పర్యాటకులు సెయింట్ ఫిలోమినా మరియు హోలీ క్రిస్ట్ ల విగ్రహాలు చూడవచ్చు....
మైసూర్ నగరంలోని ఈ కరంజి లేక్ పర్యాటకుల సందర్శనకు ఒక మనోహరమైన ఆకర్షణ. ఈ సరస్సు చుట్టూ అందమైన సీతాకోకచిలుక పార్క్ కలిగిఉన్న అందమైన పార్క్ మరియు ఆకట్టుకునే పక్షుల ఇల్లు ఉన్నాయి. ఇది దేశంలో అతిపెద్ద వాక్ ద్వారా పక్షులను ఉంచే పెద్ద స్థలము. ఇది చాలా వినోదాన్ని కలిగించే...
పర్యాటకులు జయలక్ష్మీ విలాస్ భవనాన్ని తప్పక చూడాలి. మైసూర్ లోని వారసత్వ భవనాలలో ఇది చాలా అందమైనది. దీని చుట్టూ అందమైన పచ్చటి మైసూర్ విశ్వవిద్యాలయ కేంపస్ మానసగంగోత్రి కలదు. ఇది ఒక కొండపై కుక్కరహళ్ళి సరస్సుకు పడమటి వైపు కలదు. దీనిని క్రిష్ణరాజ ఒడయార్ IV కాలంలో రాజు...
మైసూర్ దర్శించే పర్యాటకులు హేపీ మేన్ పార్క్ తప్పక చూడాల్సిందే. చాలామంది పెద్దలు, పిల్లలు దీనిలో రిలాక్స్ అయ్యేందుకు ఇష్టపడతారు. దీనిలో ఒక మిని జూ ఉంటుంది. అనేక కోళ్లు, బాతులు వంటివి ఒక సరస్సులో ఈదులాడుతూంటాయి. సరస్సుపై ఒక చెక్క వంతెన కూడా ఉంటుంది. అన్నింటిలోకి...
ఈ రీసెర్చి సంస్ధను 1891 లో స్ధాపించారు. పురాతన గ్రంధాల ప్రచురణకై దీనిని స్ధాపించారు. దీనిలో సుమారు 33,000 తాళ పత్ర గ్రంధాలు కలవు. దీనిని మొదటిలో విద్యా శాఖ ప్రారంభించినప్పటికి తర్వాత మైసూర్ యూనివర్శిటీ నిర్వహిస్తోంది. 1943 లో దీనిని ఓరియంటల్ రీసెర్చి ఇన్...
పర్యాటకులు చూడవలసిన పార్కులు మరియు తోటలు మైసూర్ లో సుమారు 180 వరకు కలవు. అంబేడ్కర్ పార్క్ ఆఫ్ జయనగర్ నివాస ప్రదేశంలో కలదు. ఆందోళన్ సర్కిల్ పార్క కువెంపు నగర్ లో చక్కటి వాకింగ్ ట్రాక్ కలిగి ఉంది. లింగబుధి కెరె అనేది మరో అందమైన పార్క్. దీనిలో ఆకర్షణీయ వెదురు చెట్లు...