కయరోహణ స్వామి టెంపుల్ ను నీలయాదాక్షి అని కూడా అంటారు. ఇది శివుడి కి గల ఆలయాలలో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివ, నీలయాదాక్షి విగ్రహాలు వుంటాయి. శివుడు మహర్షి పుందరి ని అనుగ్రహించి మోక్షం ఇచ్చాడని చెపుతారు. ఈ టెంపుల్ లో చని పోయిన వారు మోక్షం పొందుతారని నమ్ముతారు. చనిపోయిన వారి అస్తికలను ఈ దేవాలయం నుండి పొందిన ఒక పవిత్ర గుడ్డ తో కప్పి మత పర క్రియలు చేస్తారు. ఈ ప్రక్రియ చనిపోయిన వారికి మోక్షం కలిగిస్తుందని భావిస్తారు.