శ్రీ సైజి మహారాజు సాధు సమాధికి పేరుగాంచిన ఈ సైజి కా టాంకా రాజస్తాన్ నాగౌర్ లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ సాధువు అతని జీవిత౦ మొత్తాన్నీ మౌనంగా భగవంతుని ధ్యానంలో గడిపాడని స్థానికుల నమ్మకం. అందువలన, రాజపుత్ర వంశానికి చెందిన ఠాకూర్ లు దుష్ట ఆత్మల నుండి ఈ స్థలాన్ని రక్షించడానికి ఆ సాధువుని ఇక్కడికి పిలిపించారు. సాధువుకు ప్రార్ధన చేసే౦దుకు ఈ ప్రదేశానికి అనేకమంది భక్తులు వస్తారు.