మార్కండేయుడు అనే మహర్షి పేరే ఈ మార్కండ. ఇది 24 దేవాలయాల సమూహం, దీని నిర్మాణం రమారమి ఖజరహో దేవాలయాన్ని పోలి ఉంటుంది. నాగపూర్ ప్రాంతంలో వెయిన్ గంగా నదికి ఒడ్డున వుండే చిన్న పట్టణం ఉంది,ఇక్కడి శివలింగానికి ఈ ప్రదేశం ప్రసిద్ది. వివిధ ఆకర్షణలు, వంటకాలు, మ్యూజియం లతో ఈ పట్టణం యాత్రికులకు చాల అనుభూతుల్నే పంచుతుంది.