నాగపూర్ లోని విదర్భ ప్రాంతం లో నావేగావ్ బాంద్ ఎక్కువ మంది దర్శించే అటవీ ప్రాంతం. ఇక్కడి ఆనకట్టను కోలు పటేల్ కోహ్లి నిర్మించాడని భావిస్తారు.మూడు వందల ఏళ్ళ నాటి ఈ ఆనకట్ట లో డాక్టర్ సలీం పేరిట ఒక పక్షి సంరక్షణ కేంద్రం వుంది. పర్యాటకులు ఇక్కడ ఎలుగుబంటి, చిరుతపులి లాంటి రకరకాల క్రూర మృగాలను కూడా చూడవచ్చు.దగ్గరలోని విహార కేంద్రం లో సాహస క్రీడలకు అవకాశం కల్పించారు, మరో వంక పిల్లల తోటలోకి అన్ని వయసుల వారికి ఆహ్లాదం అనుభవం అవుతుంది.