రాంటెక్ కోట దాని పురాణ చరిత్ర వల్ల ప్రసిద్ధమైంది. శ్రీ రామ చంద్రుడు, సీతా లక్ష్మణులతో కలిసి ఇక్కడ విశ్రమించాడని ప్రతీతి.ఆరు శతాబ్దాలకు పైగా పురాతనమైన ఈ గుడిలోనే కాళిదాసు మేఘదూతం అనే ప్రబంధాన్ని రచించాడు.రాంటెక్ నాగపూర్ కు 50 కిలోమీటర్ల దూరంలో వుంది. నగరంలోని పిచ్చేక్కించే గందరగోళం నుంచి ఈ అద్భుత ప్రదేశం మంచి ఆటవిడుపు.