నంది హిల్స్ దర్శించేవారు యోగ నందీశ్వర దేవాలయాన్ని తప్పక చూడాలి. ఇది చోళులచే నిర్మించబడింది. ఈ ప్రాంతంలో శివ భగవానుడి పేరుతో ఇదే ఒక పవిత్ర ప్రదేశంగా చెప్పబడుతుంది. ఈ దేవాలయంలో అందమైన డిజైన్లు, శిల్పాలు గోడలకుంటాయి. ఆకర్షణీయ కళ్యాణ మంటపం కూడా ఉంటుంది. ఈ దేవాలయ సముదాయాన్ని, ప్రవేశంలో ఇద్దరు ద్వార పాలకులు కావలి కాస్తారు. ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ పేరు చెక్కడం యోగ నందీశ్వర దేవాలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. భక్తులు అక్కడే గోడలపై ఉన్న ఒక కోడి మారం లిపిని మంత్ర పఠనం చేసి దేవుళ్ళను కొలుస్తారు.