నంజన్ గూడ్ బ్రిడ్జి అతి పురాతనమైనది. పర్యాటకులు తప్పక చూడదగినది దీనిని షుమారు 1735 లో నిర్మించారు. దీనిపై రైలు మరియు ఇతర వాహనాలు కూడా కలసి ప్రయాణిస్తాయి. ఈ వంతెనను భారత ప్రభుత్వం వారసత్వ కట్టడంగా ప్రకటించింది.
నంజన్ గూడ్ బ్రిడ్జి అతి పురాతనమైనది. పర్యాటకులు తప్పక చూడదగినది దీనిని షుమారు 1735 లో నిర్మించారు. దీనిపై రైలు మరియు ఇతర వాహనాలు కూడా కలసి ప్రయాణిస్తాయి. ఈ వంతెనను భారత ప్రభుత్వం వారసత్వ కట్టడంగా ప్రకటించింది.