చట్ట రాయ్ బాల ముకుంద దాస్, ముఘల్ రాజు షాజహాన్ పాలనలో నార్నాల్ దివాన్ (ప్రధానమంత్రి) అయిన రాయ్ బాల ముకుంద్ దాస్ నిర్మించిన ఒక పెద్ద రాజభవనం. ఐదు అంతస్తులతో విస్తరించి ఉన్న ఈ రాజభవనం అనేక గదులు, హాళ్ళు, పెవిలియన్ లు కలిగిఉంది. లోపల గదులు లేదా దివాన్-ఇ-ఖాస్ స్థంభాలు, పాలరాతి నేలను కలిగిఉంది.
ఈ రాజభవనం వేసవిలో కొంచెం చల్లదనం తేవడానికి అనేక ఫౌంటైన్లను, నీటి బుగ్గలను కలిగిఉంది. ఎక్కువ వేగంతో క్రిందకు ప్రవహించే నీటిని రిజర్వాయర్ లో నింపడానికి పెర్షియన్ చక్రాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ ఫౌంటైన్లు ఎక్కువకాలం పనిచేయవు.
ఈ రాజభవనం మూడు పొరలలో విద్యుత్తూ ప్రవహించే మార్గాన్ని నిర్మించడానికి క్రిందున్న గదులు ఉపయోగపడతాయి. దీనికి ఢిల్లీ, జైపూర్, మహేంద్ర గర్ కి నేరుగా దారితీసే సొరంగాలు కూడా ఉన్నాయి. అటువంటి గది నేడు ఒకటి మాత్రమే ఉంది.