బాబా నర్సింగ్ దాస్, బాబా గణేష్ దాస్ అనే ఇద్దరు సాధువులు క౦తి అనే గ్రామం లో జన్మించారు. బాబా నర్సింగ్ దాస్ ఆశీర్వాదం వల్ల, రాజుకి ఒక అబ్బాయి, అమ్మాయి జన్మించారు. తరువాత ఆ రాజు బాబా గౌరవార్ధం ఒక టాంక్, పాలరాతి సమాధితో ఒక ఆలయాన్ని నిర్మించాడు.
వసంత పంచమి రోజు ఇక్కడ ఒక పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ మరో సాధువు బాబా గణేష్ దాస్ సమాధి కూడా ఉంది, ఈ ఉత్సవంలో అనేకమంది భక్తులు పాల్గొంటారు.