మండోల బాబా కేశ్రియ సాధువు వల్ల ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనని చాలా గౌరవంతో పూజిస్తారు, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో ఆయన జ్ఞాపకార్ధం ఒక ఉత్సవాన్ని జరుపుకుంటారు. పాము కరిచిన వారు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే గాయం నయమౌతుందని కూడా ఒక కధ.
మండోల బాబా కేశ్రియ సాధువు వల్ల ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనని చాలా గౌరవంతో పూజిస్తారు, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో ఆయన జ్ఞాపకార్ధం ఒక ఉత్సవాన్ని జరుపుకుంటారు. పాము కరిచిన వారు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే గాయం నయమౌతుందని కూడా ఒక కధ.