మండోలా వలె, సెహ్లోగ్ కూడా గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను అందిస్తుంది. ఇక్కడ ఖిమగ్ దేవత గుర్తుగా ప్రతి ఏటా జనవరి-ఫిబ్రవరి నెలలలో ఒక వేడుగ జరుగుతుంది. కుష్ఠు రోగంతో బాధపడుతున్న వారు ఈ విగ్రహం వద్ద జ్యోతిని వెలిగిస్తే నయమౌతుందని ప్రముఖ విశ్వాసం.
మండోలా వలె, సెహ్లోగ్ కూడా గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను అందిస్తుంది. ఇక్కడ ఖిమగ్ దేవత గుర్తుగా ప్రతి ఏటా జనవరి-ఫిబ్రవరి నెలలలో ఒక వేడుగ జరుగుతుంది. కుష్ఠు రోగంతో బాధపడుతున్న వారు ఈ విగ్రహం వద్ద జ్యోతిని వెలిగిస్తే నయమౌతుందని ప్రముఖ విశ్వాసం.