పాండవలేని గుహలు సుమారు 20 శాతాబ్దాలకిందటివి. నాశిక్ లోని త్రివంశి కొండలపై కలవు. ఈ గుహలు 24 గుహలు వీటిని జైన రాజులు నిర్మించారని చెపుతారు. అంబికాదేవి, వీర మణిభద్రాజి మరియు తీర్ధంకరుడు వ్రిషభ్ దేవ్ ఇక్కడ నివసించారు. జైన మత శాసనాలు మాత్రమేకాక, బుద్ధుడి శిల్ప చిత్రాలు కూడా ఈ గుహలలో కలవు. పెద్ద పెద్ద రాళ్ళలో ఏర్పరచిన నీటి ట్యాంకులు కలవు. ఈ ప్రదేశంలో మతగురువులు తమ శిష్యులను కలిసేవారని చెపుతారు.