శ్రీనాధ్ జీ దేవాలయం 12వ శతాబ్దానికి చెందిన పురాతన గుడి. దీనిలో శ్రీక్రిష్ణుడు ఉంటాడు. విగ్రహాన్ని నల్లని పాలరాతితో తయారు చేశారను. ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి తర్వాత ఈ దేవాలయం ధనవంతమైన దేవాలయంగా చెపుతారు. పర్యాటక భక్తులైతే, ఈ దేవాలయం తప్పక దర్శించి తీరాలి.