రోజా షరీఫ్ మండలి ని ముస్లిం ప్రవక్త గోస్పాల్ యొక్క ఎనిమిది కుమారులలో ఒకరైన బాబా అబ్దుల్లా శిక్ కద్రి పేరుపై నిర్మించారు. మాండాలి లోని స్థానిక రైలు స్టేషన్ కు కూడా ఆయన పేరు పెట్టారు. ప్రతి ఏటా జూన్ /జూలై ల లో జరిగే ఉత్సవాలకు అనేకమంది హాజరు అవుతారు. ఈ ఉత్సవాలకు సంగీత ప్రియులు చాలా మంది వస్తారు. ఈ ప్రాంత ఆనందకర పర్యటనకు ఇది మంచి సమయం గా భావిస్తారు.