అద్దాల మంటపం రంగనాథ స్వామి టెంపుల్ లోపల కలదు. ఇది చాల ప్రసిద్ధి చెందినది. చక్కటి పనితనం తో నిర్మించారు. భక్తులకు ఈ మిర్రర్ హాల్ ఆసక్తి కరంగా వుంటుంది. పని వారి అద్దాల పని నైపున్యతకు ఆశ్చర్య పడవలసిందే. అనేక అద్దాలలో భక్తులు ప్రధాన దైవం అయిన శ్రీ రంగనాదుని చూసి పూజించి ఆనందిస్తారు.