సాత్పూర పర్వత శ్రేణి లో దూప్ ఘర్ అతి ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 1350 మీటర్ల ఎత్తున కలదు. ఇది పంచామారి లో ఎత్తైన ప్రదేశం మాత్రమే కాక, మధ్య ప్రదేశ్ మరియు సెంట్రల్ ఇండియా లోనే ఎత్తైనది. పంచామారి లో సూర్యాస్తమయం చూసి ఆనందించేందుకు ఈ ప్రదేశం బాగుంటుంది. ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ కూడాను. ధూప ఘర్ ను వర్షాకాలం లో చూసి అమితంగా ఆనందించవచ్చు.