'పంచతరని' 5 సెలయేళ్ల సంగమం దగ్గర ఉన్నది, శేషనాగ్ సరస్సు నుండి 13 కి. మీ. దూరంలో ఉన్నది. యాత్రికులు పహల్గామ్ నుండి 40 కి. మీ ప్రయాణించి ఇక్కడకు వొస్తారు. అమర్నాథ్, హిందువుల పుణ్య, పవిత్ర స్థలానికి చేరటానికి ఇది చివరి మజిలి. ఈ స్థలం నుండి 6 కి. మీ. సన్నని మార్గం ద్వారా యాత్రికులు నేరుగా అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ ప్రదేశాన్ని ఒక విహార యాత్రగా పరిగానిస్తుంటారు.