సిర్మౌర్, పాంట సాహిబ్ నుండి 16 కి. మీ. దూరంలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. దీనిని 1616 లో జైసల్మేర్ యొక్క 'రాజ రసలూ' ఈ పురాతన సిర్మౌర్ రాజ్యం యొక్క రాజధానిని కనుగొన్నాడు.11వ శతాబ్దంలో, ఒక నాట్యం చేస్తున్న బాలిక కారణంగా, వరద వొచ్చి ఈ రాజధాని కొట్టుకొని పోయిందని చరిత్ర చెపుతున్నది.