ఆనంద్ - అందరికి ఆనందం!
అందరికి ఆనందం కలిగించె పసందైన పట్టణం. ఆనంద్ పట్టణం పేరు చెప్పగానే అందరికి అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ కంపెనీ గుర్తు వచ్చేస్తుంది. ఇండియా లో ఈ కంపెనీ క్రింద ఒక పాల......
ఖేడా – గత వైభవం !!
మహాభారత కాలంలో భీమసేనుడు ఒక రాక్షసుడిని చంపి హిడింబ అనే రాక్షస వనిత ను ఇక్కడ పెళ్లి చేసుకున్నాడని నమ్ముతారు కనుక ఖేడా ను పూర్వం హిడింబ వనంగా పిలిచేవారు. ఖేడా ను మొదట్లో బాబి......
అహ్మదాబాద్ - ప్రసిద్ద పర్యాటక మజిలీ !
నగరానికి దాడుల నుండి రక్షణ గా ఉండడానికి సుల్తాన్ అహ్మద్ యొక్క మనవడు మహ్మద్ బేగ్డా చేత నిర్మించబడిన 10కిలో మీటర్ల పరిధి కలిగిన గోడ కి పన్నెండు గేట్లు, 189 కోట బురుజులు, 6000 కు......
దంతా – ఆశ్చర్యాల మిశ్రమం
దంతా ఒకప్పుడు అగ్నివంశ రాజపుత్రుల వారసులయిన పారమార రాజవంశం యొక్క రాచరిక రాష్ట్రంగా ఉంది. భారతదేశ స్వాతంత్ర్యం తరువాత, దంతా భారతదేశంలో విలీనమైంది. దంతా రాజస్థాన్, గుజరాత్......
అంబాజీ - అతి పురాతన తీర్థ యాత్ర !!
అంబాజీ, భారతదేశంలోని అతి పురాతన, ఎంతో ఖ్యాతి పొందిన పురాతన తీర్థయాత్రా కేంద్రాలలో ఒకటి. ఇది శక్తి అమ్మవారికి చెందిన యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. గుజరాత్,......
వంకనేర్ - మంత్ర ముగ్ధులను చేసే ఆకర్షణ
వంకనేర్ అనే పేరు ఈ ప్రదేశం ఒక వంపు లో వుండటం వలన వచ్చింది. మంచు నది నీరు ఇక్కడ ఒక వంపు లో ప్రవహిస్తుంది. వంకనేర్ ఒక రాచరిక రాష్ట్రం దీనిని ఝాలా రాజపుత్రులు పాలించారు. కనుక......
దోలా వీర పట్టణం - పురాతన నాగరికత ! దోలా వీర పట్టణం హరప్పా నాగరికత కారణంగా ప్రసిద్ధి చెందినది. ఇండస్ వాలీ నాగరికత బయట పడ్డ పురావస్తు ప్రదేశాలలో ఇది ప్రధానమైనది. దోలావీర రాన్ ఆఫ్ కచ్ లోని ఖాదిర్ బెట్ దీవిలో కలదు. దీనిని తిమ్బా ప్రాచీన్ మహానగర్ కొతాడ అని కూడా అంటారు. దోలవీరా లో ప్రధాన ఆకర్షణ అంటే అది ఈ ప్రదేశం లో తవ్వబడిన హరప్పా నగరం. పురావస్తు శాస్త్ర వేత్తలకు నాగరికత గురించిన విశేషాలు, వారి భాష, సంస్కృతి, మరియు నగర నిర్మాణంలో అనుసరించ వలసిన ప్రణాళికలు వంటివి అన్నీ ఈ తవ్వకాలు ఎప్పటికపుడు కొత్తగా చూపుతాయి. చరిత్రకారులకు దోలావీర ఎల్లపుడూ ప్రధాన డిస్కవరీ గానే వుంటుంది.
ఈ నగరాన్ని ఒక ముందస్తు ప్రణాళికను అనుసరించి నిర్మించారు. నగరాన్ని వీరు, ఉన్నత, మధ్య, తక్కువ టవున్ భాగాలుగా ప్రణాళిక చేసారు. సిటీ కి మధ్య భాభాగం లో ఒక కోటను నిర్మించి నగరాన్ని......
పాలన్పూర్ – రాచ విడిది !!
ప్రహ్లాదన రాజు చేత స్థాపించబడి, పార్మర్ రాజ్యంలో భాగమైన పాలంపూర్ ప్రస్తుతం బనస్కాంతా జిల్లాకు ప్రధాన కేంద్ర౦. బ్రిటిష్ కాలంలో లోహనీ ఆఫ్ఘన్లు పాలించిన గుజరాత్ లోని రాజ్యం ఇది.......
గాంధీనగర్ – గుజరాత్ రాజధాని !!
సబర్మతి నదికి పశ్చిమ ఒడ్డున ఉన్న గాంధీనగర్ గుజరాత్ కి కొత్త రాజధాని. పాత బాంబే రాష్ట్రము మహారాష్ట్ర, గుజరాత్ గా విభజించబడి, 1960 లో స్వతంత్రం వచ్చిన తరువాత గాంధీనగర్ గుజరాత్......
మొర్బి- అద్భుతమైన హాంగింగ్ వంతెన
మచ్చు నది ఒడ్డున ఉన్న మొర్బి సంప్రదాయమునకు ఒక అద్భుతమైన ఉదాహరణ. దీని నిర్మా యూరోపియన్ శైలి అందిస్తుంది.బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ వేలాడే వంతెన ఆ యుగం యొక్క సాంకేతిక......