త్రివేణి సంగమం శమరిమల వెళ్ళే మార్గంలో కలదు. ఈ ప్రదేశంలో యాత్రికులు పుణ్య స్నానాలు ఆచరించి శబరిమల వెళతారు. త్రివేణి సంగమం అంటే మూడు నదులు కలిసిన ప్రదేశం. ఈ ప్రదేశంలో పంబానది మణిమాల నదిలో ఉత్తరంలోకలుస్తుంది. అచ్చంకోవిల్ నది దక్షిణ దిశలో కలుస్తుంది.
పంబానదిని దక్షిణ గంగ అని భావిస్తారు. త్రివేణి సంగమాన్ని లక్షలాది యాత్రికులు దర్శించి పుణ్య స్నానాలు చేస్తారు. ఈ ప్రదేశ అందాలు చూడముచ్చటగా ఉంటాయి. మలంకార మార్తోమా సిరియన్ చర్చి