కాంగ్రెస్ మైదాన్, బీహార్ లో భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఒక గుర్తు. ఈ మైదాన్ ను స్వంతంత్ర్యం రాకముందు డాక్టర్. రాజేంద్ర ప్రసాద్, జవహర్ లాల్ నెహ్రు, జయ ప్రకాష్ నారాయణ వంటి గొప్ప నాయకులూ సమావేశాలకు ఉపయోగించేవారు. మొదటి బీహార్ ఉప ముఖ్యమంత్రి – ఆర్ధిక మంత్రి ఐన బీహార్ విభూతి లేట్ అనుగ్రః నారాయణ్ సిన్హా విగ్రహం ఇక్కడ పెట్టారు.