ఆలగునాచి అమ్మన్ టెంపుల్ 16 వ శతాబ్దంలో నిర్మించ బడింది. పొల్లాచి కి 80 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ ను వల్లియరాచల్ ప్రదేశం వారు కట్టించారు. దీనిలో అలగునచి అమ్మవారువుంటుంది. కొంతమంది వ్యక్తులు ఒక అమ్మవారి విగ్రహంతో అక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకొంటుండగా ఆ విగ్రహం అదృశ్యం అయ్యింది. దానితో వారు అక్కడ దేవాలయం నిర్మించారు. అక్కడే వారు స్థిరపడి టెంపుల్ నిర్వహిస్తున్నారు.