బియ్యం కాయల్ లేదా బియ్యం లేక్ పొన్నాని ప్రధాన ఆకర్షనలలో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు ఇక్కడకు వస్తారు. ఇది పట్టణానికి సమీపం లో కలదు. ఇక్కడ బోటు రేస్ ఓనం సీజన్లో చేస్తారు. సుమారు రెండు డజన్ల బోట్స్ ఈ రేస్ లో పాల్గొంటాయి. ప్రేక్షకులు ఆనందిస్తారు.
పర్యాటకులకు నీటి క్రీడలు , ఇతర వినోదాలు కూడా కలవు. ఈ నది పై కల వేలాడే వంతెనను చూడవచ్చు. ఈ ప్రదేశంలో చక్కని వసతి సౌకర్యాలు కలవు. ఇక్క్డడ నిర్వహించే నీటి క్రీడలను జిల్లా టూరిసం శాఖ ప్రవేశ పెట్టింది.