ప్రతాప్ ఘర్ కు బేల ప్రతాప్ ఘర్ ప్రధాన కార్యాలయం. ఈ ప్రదేశానికి బెలా భవాన్ని టెంపుల్ నుండి ఆ పేరు వచ్చింది. శ్రీ రాముడు ఈ నదిని దాటునపుడు , ఈ టెంపుల్ లోని దేవతను పూజించాడని చెపుతారు. ఆయన పూజించిన స్థలంలోనే తర్వాత టెంపుల్ నిర్మించారు. ఈ టెంపుల్ బేల ప్రతాప్ ఘర్ రైలు...
ఘుశామేస్వర్ నాథ్ ధాం ప్రతాప్ ఘర్ జిల్లా లోని లాల్ గంజ్ అజరలో కలదు. ఈ టవున్ చారిత్రకంగా ఒక యాత్రా స్థలం. రామాయణ కాలంలో శ్రీ రాముడు ఈ టవున్ గుండా నడచి వెళ్ళాడని చెపుతారు. ధాం సమీపంలో కల అరుదైన కరీల్ చెట్టు గోస్వామి తులసిదాస్ రచిత రామచరిత మానస్ లో కలదు. పవిత్ర సాయి...
భయహరన్ నాథ్ ధామం పురాతన శివుడి గుడులలో ఒకటి. బ్కులహి నది ఒడ్డున కల కత్ర గులాబ్ సింగ్ గ్రామం లో కలదు. ఉత్తర ప్రదేశ్ లో ఈ ప్రదేశం ప్రసిద్ధి. ఈ శివ లింగాన్ని మహాభారత కాలంలో పాండవులలో ఒకరైన భీముడు ప్రతిష్టించాడని చెపుతారు. బకాసుర రాక్షసుడిని వధించిన తర్వాత భీముడు ఈ...
ఈ టెంపుల్ గురించి పురాణాలలో కలదు. నాగ వాసుకి విగ్రహం గుడి మధ్యలో వుంటుంది. దీనిని 10 వ శతాబ్దం లో నిర్మించారని చెపుతారు. అయితే ప్రస్తుత టెంపుల్ మాత్రం 18 వ శతాబ్దం తరవాతది గానే కనపడుతోంది.
ఈ టెంపుల్ కు సంవత్సరం పొడవునా భక్తులు వస్తారు. నాగ పంచమి నాడు...
1978 లో నిర్మించబడిన కోట్ మొనాస్టరీ రంజిత్ పూర్ లో కలదు. ఇది ప్రతాప్ ఘర్ రైల్ స్టేషన్ నుండి 5 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ కాంప్లెక్స్ లో కల ఆరామం, బుద్ధుడి గుడి ఉదయం 6 గం నుండి ఉ.8 గం.వరకు సందర్శకులకు తెరచి వుంటుంది. ఇక్కడ బుద్ధ పూర్ణిమ, అంబేద్కర్ జయంతి వేడుకలు...
సాయి నది ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ఘర్ తో సహా అన్ని జిల్లాలలోను ప్రవహిస్తుంది. ఈ నది హిందువులకు పవిత్రం. ఈ నది గురించి పురాణాలలోను, రామచరిత మానస్ లోను పేర్కొనబడింది. ఇది ఆదిగంగ గా పేర్కొనబడింది. సాయి నది గోమతి నదికి ఉపశాఖగా హర్దొఇ జిల్లాలో పుడుతుంది. లక్నో,...