భయహరన్ నాథ్ ధామం పురాతన శివుడి గుడులలో ఒకటి. బ్కులహి నది ఒడ్డున కల కత్ర గులాబ్ సింగ్ గ్రామం లో కలదు. ఉత్తర ప్రదేశ్ లో ఈ ప్రదేశం ప్రసిద్ధి. ఈ శివ లింగాన్ని మహాభారత కాలంలో పాండవులలో ఒకరైన భీముడు ప్రతిష్టించాడని చెపుతారు. బకాసుర రాక్షసుడిని వధించిన తర్వాత భీముడు ఈ లింగ ప్రతిష్ట చేసాడు. కనుక ఈ దేవాలయం అధికంగా మహాభారతంతో ముడిపడి వుంది.