1978 లో నిర్మించబడిన కోట్ మొనాస్టరీ రంజిత్ పూర్ లో కలదు. ఇది ప్రతాప్ ఘర్ రైల్ స్టేషన్ నుండి 5 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ కాంప్లెక్స్ లో కల ఆరామం, బుద్ధుడి గుడి ఉదయం 6 గం నుండి ఉ.8 గం.వరకు సందర్శకులకు తెరచి వుంటుంది. ఇక్కడ బుద్ధ పూర్ణిమ, అంబేద్కర్ జయంతి వేడుకలు చేస్తారు.