శ్రీ సత్య సాయి బాబా 23 నవంబర్ 1926 న ఒక చిన్న ఇంట్లో జన్మించారు. అయన జన్మించిన ప్రదేశమును 1979 లో బాబా స్వయంగా పవిత్రమైన శివాలయం గా మార్చారు. ప్రతి సోమవారం ఉదయం ఆలయం విగ్రహాలను ఉత్సవ స్నానం చేస్తారు. ప్రతిరోజూ పూజలు సూర్యోదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడ నిర్వహిస్తారు.