సర్వధర్మ ఐక్య స్తంభము అన్ని మతముల ఐక్యతను చాటేందుకు 50 అడుగుల పొడవుగా నిర్మించారు. ఈ స్థూపాన్ని అవతారం యొక్క ఆగమనము నకు గుర్తుగా నవంబర్ 1975వ సంవత్సరంలో లో నిర్మించారు.ఈ స్థూపాన్ని భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సంస్థ యొక్క ప్రపంచ సమావేశం సందర్భంగా ప్రశాంతినిలయంలో నిర్మించారు.